Saturday, April 4, 2009
PRP party office burnt in krishna district
కృష్ణ జిల్లాలోని జగ్గయపేట పీఆర్పీ కార్యాలయానికి ఆ పార్టీ కార్యకర్తలు నిప్పుపెట్టారు. జిల్లా అధికార ప్రతినిధి ఆంజనేయులుకు టికెట్టు ఇవ్వకపోవడంతో ఆగ్రహం చెందిన నాయకులు, కార్యకర్తలు ఈ ఘటనకు పాల్పడ్డారు. వైఎస్ సమక్షంలో 8వేల మంది కార్యకర్తలతో కాంగ్రెస్లో చేరనున్నట్లు సమాచారం.
Labels:
AP Elections news,
chiranjeevi,
Pawan Kalyan,
prajarajyam,
PRP
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment